బిగ్ బ్రేకింగ్ : నేడు ముఖ్యమంత్రితో సమావేశం కానున్న నిపుణుల కమిటీ

బిగ్ బ్రేకింగ్ : నేడు ముఖ్యమంత్రితో సమావేశం కానున్న నిపుణుల కమిటీ
x
Highlights

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ఏర్పాటు చేసిన జీఎన్ రావ్ నిపుణుల కమిటీ బృందం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనుంది. సాయంత్రం ఐదు గంటలకు...

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ఏర్పాటు చేసిన జీఎన్ రావ్ నిపుణుల కమిటీ బృందం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనుంది. సాయంత్రం ఐదు గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జగన్ తో సమావేశం కానుంది ఈ కమిటీ. 45 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీరి బృందం పర్యటించింది. ఈ సందర్బంగా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో రికార్డులు తెప్పించుకుంది. 15 రోజుల కిందటే ఈ కమిటీ ముఖ్యమంత్రితో భేటీ అయి మధ్యంతర నివేదిక సమర్పించింది. దాంతో సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories