Kiran Kumar Reddy: అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి కిరణ్‌ కుమార్‌రెడ్డి

Ex CM Kiran Kumar Reddy visits Delhi | AP News Today
x

Kiran Kumar Reddy: అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి కిరణ్‌ కుమార్‌రెడ్డి

Highlights

Kiran Kumar Reddy: సోనియా, రాహుల్‌ గాంధీలతో పాటు కాంగ్రెస్ సీనియర్‌లతో సమావేశం

Kiran Kumar Reddy: అధిష్టానం పిలుపు మేరకు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ సోనియా, రాహుల్ గాంధీలతో పాటు పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో సమావేశంకానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. మూడు రోజుల పాటు ఉదయ్‌పూర్‌లో జరిగిన నవ సంకల్ప్‌ శిబిర్‌కు కిరణ్‌ కుమార్‌రెడ్డి హాజరుకాలేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్‌ అధిష్టానం కోరుతున్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories