Andhra Pradesh: ఏపీలో బై ఎలక్షన్స్‌కు ఈసీ నోటిఫికేషన్

EC Notification For By-Elections in Andhra Pradesh
x

ఏపీలో బై ఎలక్షన్స్‌కు ఈసీ నోటిఫికేషన్

Highlights

Andhra Pradesh: మార్చి 14న నామినేషన్..మార్చి 15న స్క్రూటీని, 17న విత్ డ్రా.. మార్చి 24న పోలింగ్, సాయంత్రం 5 గంటలకు ఫలితాలు

Andhra Pradesh: ఏపీలో మరో బై ఎలక్షన్స్‌కు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల ఎమ్మెల్సీ కరిమున్నిసా మృతి చెందారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కరిమున్నిసాకు వైసీపీ అవకాశం ఇచ్చింది. ఇక ఈ ఉప ఎన్నికకు మార్చి 14న నామినేషన్, మార్చి 15న స్క్రూటీని, 17న విత్ డ్రా, మార్చి 24న పోలింగ్ జరగనుంది. ఇక మార్చి 24న సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories