ఇంగ్లీష్ మీడియంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు-అవంతి

అవంతి శ్రీనివాస్
x
అవంతి శ్రీనివాస్
Highlights

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం వద్దంటున్న...

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం వద్దంటున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జమిలి ఎన్నికలు వస్తాయని, జగన్ జైలుకు వెళ్తారని కొందరు కలలు కంటున్నారని, అవేమీ నెరవేరవని అవంతి అన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories