తిరుమలలో భక్తుల రద్దీ ..

తిరుమలలో భక్తుల రద్దీ ..
x
Highlights

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది ... తాజా సమాచారం ప్రకారం.. ఈరోజు బుధవారం (26-06-2019) ఉదయం 5 గంటల సమయానికి. భక్తుల రద్దీ కొనసాగుతోంది....

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది ... తాజా సమాచారం ప్రకారం.. ఈరోజు బుధవారం (26-06-2019) ఉదయం 5 గంటల సమయానికి. భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 26 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అయితే నిన్న జూన్ 25 న 80,064 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగింది .నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు రూపాయలు 3.71 కోట్లు గా ఉన్నట్టుగా ఆలయ అధికారులు తెలిపారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories