Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Continual Rush Of Devotees In Tirumala
x

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ 

Highlights

Tirumala: 30 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. 62 వేల 624 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా.. 32 వేల 638 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయానికి 2 కోట్ల 96 లక్షల ఆదాయం చేకూరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories