శ్రీకాకుళం జిల్లా మంచినీళ్ళపేటలో గందరగోళం

X
Representational Image
Highlights
* ఓటర్ లిస్టులో కొత్త పేర్లు నమోదు * 196 పేర్లను చేర్చిన అధికారులు * టీడీపీ నేతల అభ్యంతరం
Sandeep Eggoju13 Feb 2021 3:19 AM GMT
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ళపేటలో గందరగోళం నెలకొంది. ఓటర్ లిస్టులో కొత్త పేర్లు నమోదు చేయడంపై గ్రామస్తులు మండిపడ్డారు. 2019 ఓటర్ జాబితా ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉండగా కొత్తగా అధికారులు 196 ఓట్లు చేర్చారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ మద్దతుదారులను గెలిపించుకోవటానికే లిస్టులో కొత్త పేర్లు నమోదు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Web TitleConfusion in Manchinillapeta Srikakulam district
Next Story
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
కరీంనగర్ జిల్లాలో అందని పాఠ్య పుస్తకాలు
28 Jun 2022 1:45 AM GMTVisakhapatnam: విశాఖలో కరోనా వైరస్ ఉధృతి
28 Jun 2022 1:16 AM GMTఇవాళ తెలంగాణ సీజేగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
28 Jun 2022 1:02 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTIndian Air Force 2022: నిరుద్యోగులకి శుభవార్త.. ఇండియన్ ఎయిర్...
27 Jun 2022 3:30 PM GMT