కేంద్ర మాజీ మంత్రి కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్

కేంద్ర మాజీ మంత్రి కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్
x
Highlights

కేంద్ర మాజీ మంత్రి కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్

తూర్పు గోదావరి జిల్లాలో గ్రామ సచివాలయం ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖకు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా ఎంజీఎం మైదానంలో జరుగుతున్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడు క్రాంతికుమార్‌ వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. ఆ తరువాత గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి సాయంత్రం 7.50కు ఎయిర్‌పోర్టుకు వెళతారు. రాత్రి 8.20కు గన్నవరం వెళ్లి అక్కడినుంచి తాడేపల్లి చేరుకుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories