ఆ పల్లె నుంచే జగన్ రచ్చబండ

ఆ పల్లె నుంచే జగన్ రచ్చబండ
x
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర...

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి అయిన సెప్టెంబర్ రెండు నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సమాచారం. వైఎస్ఆర్ ప్రారంభించాల్సిన చిత్తూరు జిల్లా అనుపల్లెలోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఏపీలోని 13 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories