వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. పరస్పరం కర్రలతో దాడులు

Clash Between YCP and TDP in Palnadu
x

వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. పరస్పరం కర్రలతో దాడులు

Highlights

Palnadu: రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు

Palnadu: పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories