వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు..

వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు..
x
Highlights

గుంటూరులో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. జనసేన నేతలు గుంటూరులో...

గుంటూరులో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. జనసేన నేతలు గుంటూరులో పర్యటించారు. ఈ సందర్బంగా కొందరు జనసైనికులు, వైసీపీ కార్యకర్తలకు మాటామాటా పెరిగింది. దీంతో ఇరుపార్టీల కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో కొద్దిసేపటికే పరిష్టితి అదుపులోకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories