అనకాపల్లి జిల్లా పరవాడలో సీఐటీయూ పాదయాత్ర

CITU Padayatra in Parawada Anakapalle District
x

అనకాపల్లి జిల్లా పరవాడలో సీఐటీయూ పాదయాత్ర

Highlights

Anakapalle: పాదయాత్ర ప్రారంభించిన సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు

Anakapalle: అనకాపల్లి జిల్లాలోని ఫార్మాసిటీ కార్మికులకు 26 వేల కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు డిమాండ్ చేశారు. పరవాడలో ప్రారంభమయిన సీఐటీయూ 12వ మహాసభల సందర‌్భంగా ఆయన మట్లాడారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాలకు అండగా పనిచేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం, యాజమాన్యం కుమ్మక్కయి కార్మికుల శ్రమ దోచుకుంటున్నారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వంలో ధరలు అకాశాన్ని తాకుతుంటే కార్మికుల జీతాలు పాతాళానికి దిగజారుతున్నాయని ఆ‍యన ఆవేదన వ్యక్తం చేశారు. పరవాడలో సీఐటీయూ పాదయాత్రను సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories