Fiber Net Case: ఏపీ ఫైబర్ కేసులో దూకుడు పెంచిన సీఐడీ

CID Stepped-Up Aggression In AP Fibernet Case
x

Fiber Net Case: ఏపీ ఫైబర్ కేసులో దూకుడు పెంచిన సీఐడీ 

Highlights

Fiber Net Case: ఈ మేరకు ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీఐడీ

Fiber Net Case: ఏపీ ఫైబర్‌నెట్‌ స్కామ్‌ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ మేరకు చార్జ్‌షీట్‌లో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా వేమూరి హరికృష్ణ, ఏ-3గా కోగంటి సాంబశివరావులను పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన “టెరా సాఫ్ట్‌’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని సీఐడీ దర్యాప్తు తేలింది. తాజాగా ఈ మేరకు సీఐడీ.. ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories