పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు
x
చంద్రబాబు నాయుడు
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. పెదవేగి మండలం దుగ్గిరాలలో చింతమనేని నివాసానికి చేరుకుని చింతమనేని కుటుంబసభ్యులను...

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. పెదవేగి మండలం దుగ్గిరాలలో చింతమనేని నివాసానికి చేరుకుని చింతమనేని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇటీవల రిమాండ్‌ నుంచి బెయిల్‌పై విడుదలైన చింతమనేని వైసీసీ తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories