Andhra Pradesh: ఇవాళ్టి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

చంద్రబాబు (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: వాళ్టి నుంచి మూడు రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు
Andhra Pradesh: వాళ్టి నుంచి మూడు రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి కుప్పం చేరుకోనున్న ఆయన ఇవాళ గుడిపల్లి మండల కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం కుప్పం రూరల్ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి గల కారణాలే ప్రధాన అంశంగా బాబు పర్యటన సాగనున్నట్లు తెలుస్తోంది.
కుప్పం పర్యటనలో రేపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు చంద్రబాబు. ఉదయం పది నుంచి రామకుప్పం మండల కార్యకర్తలతో సమీక్ష జరుపుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు శాంతిపురం కార్యకర్తలతో భేటీ అవుతారు. ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకు కుప్పం మున్సిపాలిటీ కార్యకర్తలతో బాబు సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ వెళ్తారు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
Warangal: సర్కారు స్కూళ్లల్లో సవాలక్ష సమస్యలు
29 Jun 2022 3:55 AM GMTఆదిలాబాద్ జిల్లాలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల కష్టాలు
29 Jun 2022 3:12 AM GMTమన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
29 Jun 2022 2:46 AM GMTవ్యవసాయ సీజన్ మొదలైనా నైరాశ్యంలో రైతన్న
29 Jun 2022 2:08 AM GMTONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్కు ప్రమాదం
29 Jun 2022 1:29 AM GMT