Chandrababu: ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కొనసాగుతుందన్న చంద్రబాబు

Chandrababu Naidu Meets President Ram Nath Kovind in Delhi
x

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలిసిన చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Highlights

*రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఫిర్యాదు చేసిన బాబు

Chandrababu: ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కొనసాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. దీనిపై ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఫిర్యాదు చేసిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. డ్రగ్స్ ఫ్రీ ఏపీ కోసం టీడీపీ పోరాటం చేస్తుంటే అధికార పార్టీ తమపై దాడులు చేస్తుందని ఆరోపించారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని మండిపడ్డారు. అందుకే రాష్ట్రపతిని కలిసి అన్ని వివరించినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories