Chandrababu: కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం

Chandrababu Election Campaign In Kuppam
x

Chandrababu: కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం

Highlights

Chandrababu: ఇంటింటికి వెళ్లి ప్రజలను కోరిన చంద్రబాబు

Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బాబునగర్ కాలనీలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అభ్యర్థించారు. కుప్పం నియోజకవర్గంలో తనను కూడా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కుప్పం నియోజకవర్గాన్ని మరింత డెవలప్ చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories