రేపు ఏలూరుకు రానున్న కేంద్ర బృందం

X
Highlights
ఏలూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అంతుచిక్కని వింత వ్యాధి లక్షణాలను కనుగొనేందుకు కేంద్రం ముగ్గురు డాక్టర్ల బృందాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు పంపుతోంది..
admin7 Dec 2020 11:59 AM GMT
ఏలూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అంతుచిక్కని వింత వ్యాధి లక్షణాలను కనుగొనేందుకు కేంద్రం ముగ్గురు డాక్టర్ల బృందాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు పంపుతోంది.. రేపు ఏలూరుకు రానున్న ఈ టీమ్ వ్యాధి లక్షణాలు, కారకాలు, క్షేత్ర స్థాయిలో పరిస్థితిని కూలంకషంగా చర్చించి ఒక నివేదికను రూపొందిస్తారు. ఈ బృందంలో ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ జంషేడ్ నయ్యర్, పుణేకు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ అవనీష్ దియోస్తావర్, NCDC డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ సంకేత్ కులకర్ణి ఉన్నారు. వీరు రోగులను పరీక్షించడమే కాక, వారికి సంబంధించిన అన్ని శాంపిల్స్, స్థానికంగా ఉన్న నీరు, గాలి, శాంపిల్స్ కూడా సేకరించి అధ్యయనానికి పంపుతారు.
Web Titlecentral team will arrive in Eluru tomorrow
Next Story
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTIndian Air Force 2022: నిరుద్యోగులకి శుభవార్త.. ఇండియన్ ఎయిర్...
27 Jun 2022 3:30 PM GMTపవన్ సినిమాలో సాయితేజ్ కు యాక్సిడెంట్..?
27 Jun 2022 3:00 PM GMTHealth Tips: ఈ టీలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.. రోజు తాగితే చాలా...
27 Jun 2022 2:30 PM GMTరేపు పారిస్కు వెళ్లనున్న సీఎం జగన్
27 Jun 2022 2:15 PM GMT