Thirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి పీయుష్ గోయల్

X
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (ఫైల్ ఇమేజ్)
Highlights
Thirumala: త్వరలో కరోనా అంతమవ్వాలని శ్రీవారిని కోరినట్లు వెల్లడి
Sandeep Eggoju13 Jun 2021 5:21 AM GMT
Thirumala: ఇన్నాళ్లు దేశ ప్రజలు కరోనాతో దురదృష్టమైన కాలాన్ని అనుభవించారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయుష్ గోయల్ అన్నారు. త్వరలో కరోనా అంతమై దేశ ప్రజలకు కొత్త రకమైన జీవితం ప్రసాధించాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కరోనాతో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి గోయల్ సూచించారు.
Web TitleThirumala: Central Minister Piyush Goyal Visited Thirumala Temple
Next Story
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
T-Hub 2.0: టీ హబ్ నేషనల్ రోల్ మోడల్- సీఎం కేసీఆర్
28 Jun 2022 2:30 PM GMTప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి..
28 Jun 2022 2:18 PM GMTమారుతిని దర్శకుడిగా మార్చిన ప్రజారాజ్యం పార్టీ
28 Jun 2022 2:00 PM GMTఎల్లుండి నుంచి అమర్నాథ్ యాత్ర షురూ.. యాత్రికులకు సకల సౌకర్యాలు..
28 Jun 2022 1:30 PM GMTReliance Jio: రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా
28 Jun 2022 12:59 PM GMT