మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ మరోసారి నోటీసులు

X
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ మరోసారి నోటీసులు
Highlights
*న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణకు రావాలంటూ నోటీసులు
Rama Rao21 Jun 2022 8:17 AM GMT
Amanchi Krishna Mohan: మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణకు రావాలంటూ నోటీసులు అందజేసింది సీబీఐ. CRPC సెక్షన్ 41(A) కింద నోటీసు ఇచ్చారు. ఈ నెల22న హాజరుకావాలంటూ నోటీస్లో పేర్కొన్నారు సీబీఐ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి గతంలో విశాఖలో సీబీఐ ముందు హాజరయ్యారు ఆమంచి కృష్ణమోహన్. ఇంతకు ముందే విచారణకు హాజరైన తాజాగా 41(A) నోటీసులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Web TitleCBI Notices To YCP Leader Amanchi Krishna Mohan | AP News
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
రామ్ చరణ్ - శంకర్ సినిమా నుంచి వాక్ అవుట్ చేసిన టెక్నీషియన్.. కారణం...
19 Aug 2022 10:15 AM GMTNarayana College: నిప్పంటించుకొని ప్రిన్సిపాల్ను పట్టుకున్న...
19 Aug 2022 9:50 AM GMTHeart Attack: హార్ట్ఎటాక్ రావొద్దంటే ఈ ఫుడ్స్ డైట్లో ఉండాల్సిందే..!
19 Aug 2022 9:30 AM GMTమునుగోడు అభ్యర్థిపై క్లారిటీకి రాలేకపోతున్న కాంగ్రెస్
19 Aug 2022 8:47 AM GMTఢిల్లీ డిప్యూటీ సీఎం నివాసంలో సీబీఐ సోదాలు.. మంచిపనికి రివార్డ్ ఇది:...
19 Aug 2022 8:42 AM GMT