Botsa Satyanarayana: అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవం

X
Botsa Satyanarayana: అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవం
Highlights
Botsa Satyanarayana: పాఠశాల హాజరు ఆధారంగానే ఎంపిక, పిల్లలను రెగ్యులర్ గా స్కూల్ కి పంపితే పథకం వర్తింపు
Jyothi Kommuru24 Jun 2022 1:32 AM GMT
Botsa Satyanarayana: అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తమని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పాఠశాల హాజరు ఆధారంగానే ఎంపిక జరిగిందని... పిల్లలను రెగ్యులర్ గా స్కూల్ కి పంపితే పథకం వర్తిస్తుందని తెలిపారు. ఇంటర్ ఫలితాలు ఏమాత్రం తగ్గలేదని... 2019 కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. పాఠశాల, కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని .
అమ్మఒడి పథకాన్ని అర్హులందరికీ ఇస్తున్నామన్నారు. అమృత్ పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లాలోని ప్రతీ ఇంటికీ కొళాయి కలెక్షన్ మంజూరు చేయాలనే లక్ష్యంతో నగర పాలక సంస్థ, ప్రజాప్రతినిధులు పని చేస్తున్నారని చెప్పారు.
Web TitleBotsa Satyanarayana Clarifies on Amma Vodi Scheme, Says Students Should Have 75 Percent Attendance
Next Story
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
ఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద...
25 Jun 2022 10:00 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTమంత్రి ఆదిమూలపు సురేశ్కి మరోసారి అస్వస్థత.. వాకింగ్ చేస్తూ..
25 Jun 2022 9:16 AM GMTజేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం.. 11 మంది విద్యార్థులు సస్పెండ్..
25 Jun 2022 9:02 AM GMTHealth: షుగర్ పేషెంట్లకి ఈ టీ వరంలాంటిది.. ఎందుకంటే..?
25 Jun 2022 8:46 AM GMT