కృష్ణా నదిలో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

Krishna River: యనమలకుదురు దగ్గర నదీ పాయలో ఘటన

Jyothi
Published on: 17 Dec 2022 2:01 PM IST
Bodies Of Five Missing Students Found In Krishna River
X

కృష్ణా నదిలో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

Krishna River: కృష్ణానది యనమల కుదురులో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో నిన్న మున్నా, కామేశ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈరోజు బాజీ, బాలు, హుస్సేన్ మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి.

Jyothi

Jyothi

Next Story