అనంతపురం జిల్లాలో దారుణం..రూం అద్దెకు ఇవ్వలేదని లాడ్జి మేనేజర్ పై దాడి

X
Highlights
* తీవ్ర గాయాలతో లాడ్జి మేనేజర్ ఈశ్వరయ్య మృతి * ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరొకరు పరార్ * బత్తలపల్లి మండలం కేంద్రంలో ఘటన
admin23 Nov 2020 4:22 AM GMT
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూం అద్దెకు ఇవ్వలేదని లాడ్జి మేనేజర్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. దుండగులు చేసిన దాడిలో ఉమ లాడ్జి మేనేజర్ ఈశ్వరయ్య తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాల పాలైన లాడ్జి మేనేజర్ ఈశ్వరయ్యను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పారిపోయినట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు ధర్మవరానికి చెందిన వారు కాగా.. ఒకరు బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
Web TitleAttack on lodge manager in Anathapuram District
Next Story
'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMTకుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
30 Jun 2022 8:54 AM GMTసీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMT
CIBIL స్కోరు తెలుసుకోవడం ఎలా.. ఈ విధంగా ట్రై చేయండి..?
2 July 2022 3:00 PM GMTHealth: ధమనులు, సిరలలో రక్తం గడ్డకట్టడం చాలా ప్రమాదకరం.. ఇది ఈ వ్యాధి...
2 July 2022 2:30 PM GMTకేటీఆర్ ప్రసంగంపై విశ్వకర్మలు ఆగ్రహం.. విశ్వబ్రాహ్మణులను తాను...
2 July 2022 1:45 PM GMTహైదరాబాద్లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ...
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల...
2 July 2022 12:57 PM GMT