APSRTC: కరోనా వేళ ఏపీఎస్‌ ఆర్టీసీ అప్రమత్తం

APSRTC  Covid Instructions on Bus Station | AP News Today
x

 కరోనా వేళ ఏపీఎస్‌ ఆర్టీసీ అప్రమత్తం

Highlights

APSRTC: మైకుల ద్వారా ప్రయాణికులకు పలు సూచనలు

APSRTC: కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఏపీఎస్‌ ఆర్టీసీ అప్రమత్తమైంది. ప్రయాణికులు కోవిడ్‌ బారినపడకుండా ఉండటానికి మైకుల ద్వారా జాగ్రత్తలు సూచిస్తున్నారు. బస్‌ స్టేషన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories