సచివాలయ పరీక్ష పత్రాల లీక్ ఆరోపణలపై కీలక నిర్ణయం

సచివాలయ పరీక్ష పత్రాల లీక్ ఆరోపణలపై కీలక నిర్ణయం
x
Highlights

సచివాలయ పరీక్ష పత్రాల లీక్ ఆరోపణలపై కీలక నిర్ణయం

సచివాలయ పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయన్న ఆరోపణలపై appsc కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని కొంతమంది ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో appsc సమీక్ష నిర్వహించింది. మధ్యాన్నం రెండు గంటలకు ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఒకవేళ పేపర్ లీక్ అయితే తరువాత ఏమి చెయ్యాలన్న విషయంపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఆరోపణలు రుజువైతే ఆ ముగ్గురిని హోల్డ్ లో పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. పేపర్ లీక్ జరగలేదంటే మాత్రం వారిని యధాతధంగా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలావుంటే appsc లో పనిచేసే ఉద్యోగులను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories