ఇలా చేయడం ఎంతవరకు కరెక్టో తెలుసుకోవాలి : స్పీకర్ తమ్మినేని

ఇలా చేయడం ఎంతవరకు కరెక్టో తెలుసుకోవాలి : స్పీకర్ తమ్మినేని
x
Highlights

ప్రతిపక్షాలపై మరోసారి మండిపడ్డారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియాలో బోధిస్తే.. క్రైస్తవ మతాన్ని ప్రోత్సాహించినట్టు ఎలా...

ప్రతిపక్షాలపై మరోసారి మండిపడ్డారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియాలో బోధిస్తే.. క్రైస్తవ మతాన్ని ప్రోత్సాహించినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. క్రైస్తవ మతం పేరిట ప్రతిపక్ష నాయకులు ఇంగ్లీష్ మీడియంపై దాడి చేయడం ఎంతవరకు కరెక్టో వారే తెలుసుకోవాలని అన్నారు.

ఇటువంటి పనికిరాని, నిరాధారమైన ఆరోపణలతోహిందూ సంస్కృతి, విలువలు పెరగడం లేదు : స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. కాగా అసెంబ్లీలో డిజిటలైజేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్న స్పీకర్ డిసెంబర్ 9 నుండి శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న నేపథ్యంలో జరగబోయే సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories