మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ

X
మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ
Highlights
AP High Court: ప్రభుత్వం బిల్లులు వెనక్కి తీసుకున్న తర్వాత... 64 పిటిషన్లపై జరుగుతున్న వాదనలు.
Sriveni Erugu4 Feb 2022 6:54 AM GMT
AP High Court: మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం బిల్లులు వెనక్కి తీసుకున్న తర్వాత.. దాఖలైన 64 పిటిషన్లపై వాదనలు జరుగుతున్నాయి. పిటిషనర్లు, ప్రభుత్వం తరపున వాదనలు ధర్మాసనం వింటోంది. అయితే.. విచారణ నిలిపివేయాలన్న ఏజీ కోర్టును కోరగా.. ఏజీ వాదనపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. విచారణ కొనసాగించాల్సిన ఆవశ్యకతపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
Web TitleAP High Court hearing on the issue of three capitals
Next Story
కామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
LIC: ప్రతిరోజు రూ.60 పొదుపుతో 13 లక్షలు సంపాదించండి..!
11 Aug 2022 2:30 PM GMTRamakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి
11 Aug 2022 1:39 PM GMTMahesh Babu: పోకిరి స్పెషల్ షో వసూళ్లకు బాక్సాఫీస్ షేక్..
11 Aug 2022 1:30 PM GMTRakhi Festival: రాఖీ పండుగ రోజు ఇలా చేస్తే చిరకాలం గుర్తుంటారు..!
11 Aug 2022 1:00 PM GMTప్రధాని నివాసంలో రక్షాబంధన్.. మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు
11 Aug 2022 12:45 PM GMT