అగ్రి గోల్డ్ బాధితులకు పరిహారం..తొలివిడతగా రూ.10 వేల లోపు డిపాజిటర్లకు..

అగ్రి గోల్డ్ బాధితులకు పరిహారం..తొలివిడతగా రూ.10 వేల లోపు డిపాజిటర్లకు..
x
Highlights

అగ్రి గోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించేందుకు వీలుగా ఏపీ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం అగ్రిగోల్డు...

అగ్రి గోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించేందుకు వీలుగా ఏపీ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం అగ్రిగోల్డు బాధితులకు పరిహారం చెల్లించనున్నది వైసీపీ ప్రభుత్వం. తొలివిడతగా పది వేల రూపాయలు లోపు డిపాజిటర్లకు 263.99 కోట్లు చెల్లించనున్నది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు లీగల్ సెల్ ద్వారా జిల్లాల్లో 20 వేల లోపు డిపాజిటర్లకు నగదు అందచేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories