Raghu Rama Krishnam Raju : రఘురామ కేసులో ఏపీ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

X
రఘు రామ రాజు (ఫైల్ ఇమేజ్)
Highlights
Raghu Rama Krishnam Raju: రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశం
Sandeep Eggoju17 May 2021 7:35 AM GMT
Raghu Rama Raju: రఘురామ కేసులు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. రఘురామ కేసులో ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించాలని సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ జరిగే అవకాశం ఉంది. ఎంపీ రఘరామకృష్ణరాజు ఇంకా జిల్లా జైలులోనే ఉన్నారు. రమేశ్ ఆస్పత్రికి తరలించాలని నిన్న కోర్టు ఆదేశించినా.. ఆర్డర్ కాపీ రాలేదంటూ రఘురామకృష్ణరాజు తరలింపులో జాప్యం కొనసాగుతోంది.
Web TitleAP Government Petition in High Court on Raghu Rama Krishnam Raju Case
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT