పోలవరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
x
Highlights

పోలవరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ప్రాజెక్టు ఎస్‌ఈగా ఎం.నాగిరెడ్డిని నియమించింది. ఈ మేరకు జలవనరుల శాఖ నుంచి...

పోలవరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ప్రాజెక్టు ఎస్‌ఈగా ఎం.నాగిరెడ్డిని నియమించింది. ఈ మేరకు జలవనరుల శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. నాగిరెడ్డి ప్రస్తుతం ధవళేశ్వరంలోని ఇరిగేషన్‌ ఈఎన్‌సీ కార్యాలయంలో డిప్యూటీ సీఈగా విధులు నిర్వర్తిస్తున్న.. ఆయనకు పదోన్నతి కల్పిస్తూ.. పోలవరం ఎస్‌ఈగా నియమించింది. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా నేడు పోలవరంకు రివర్స్ టెండరింగ్ నిర్వహించనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories