Andhra Pradesh: సచివాలయానికి సీఎం జగన్.. మందడంలో భారీ బందోబస్తు

X
జగన్ ఫైల్ ఫోటో
Highlights
Andhra Pradesh: ఏపీ సచివాలయానికి సీఎం జగన్ చేరుకున్నారు.
admin17 March 2021 7:05 AM GMT
Andhra Pradesh: ఏపీ సచివాలయానికి సీఎం జగన్ చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా మందడం గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. సీఎం సచివాలయానికి వెళ్లే సమయంలో దీక్షా శిబిరాల దగ్గర రైతులను వెనక్కి వెళ్లాలని పోలీసులు కోరారు. రైతులు రోడ్డుపైకి రాకుండా అడ్డుగోడగా నిల్చున్నారు. ఇక సీఎం కాన్వయ్ వెళ్తున్న సమయంలో రైతులు, మహిళలు పెద్దఎత్తున జై అమరావతి వంటూ నినాదాలు చేశారు.
Web TitleYS Jagan: AP CM YS Jagan Secretariat Visit
Next Story
సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్కు ఆహ్వానం .. పవన్కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMT
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
30 Jun 2022 10:49 AM GMTEPFO: పీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. ఇప్పుడు డబ్బులు విత్ డ్రా చేయడం చాలా...
30 Jun 2022 10:30 AM GMTమెగా హీరోలతో సినిమా ప్లాన్ చేస్తున్న సంతోష్ శ్రీనివాస్
30 Jun 2022 10:00 AM GMTవిషాదం.. ఆర్మీ బేస్ క్యాంప్పై విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు...
30 Jun 2022 10:00 AM GMTPost Offices: పోస్టాఫీసులో అకౌంట్ ఉందా.. అయితే మీకు ఈ ప్రయోజనాలు...
30 Jun 2022 9:30 AM GMT