ఇజ్రాయిల్ పర్యటనలో సీఎం జగన్

ఇజ్రాయిల్ పర్యటనలో సీఎం జగన్
x
Highlights

ఏపీ సీఎం జగన్ ఇజ్రాయిల్ పర్యటనలో భాగంగా హాథేరా నగరంలోని డిశాలినేషన్ ప్లాంట్‌ను పరిశీలించారు. సముద్రపు నీటి నుంచి ఉప్పు వేరు చేసి.. తాగు, సాగు నీరు...

ఏపీ సీఎం జగన్ ఇజ్రాయిల్ పర్యటనలో భాగంగా హాథేరా నగరంలోని డిశాలినేషన్ ప్లాంట్‌ను పరిశీలించారు. సముద్రపు నీటి నుంచి ఉప్పు వేరు చేసి.. తాగు, సాగు నీరు అందించే ఈ ప్లాంట్ అధికారులతో జగన్ మాట్లాడారు. డిశాలినేషన్ ప్రక్రియకు పెట్టుబడి, నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. శుద్ధి చేసిన నీటిని రుచి చూసిన జగన్ దాని నాణ్యతను ప్రశంసించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories