Dhulipalla Narendra: మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై మరో కేసు

Another Case Registered on Ex MLA Dhulipalla Narendra
x

మాజీ ఏమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర (ఫైల్ ఇమేజ్)

Highlights

Dhulipalla Narendra: కోవిడ్, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు * నిబంధనలకు విరుద్ధంగా 20 మందితో మీటింగ్ పెట్టారని ఆరోపణ

Dhulipalla Narendra: సంగం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రపై మరో కేసు నమోదైంది. కోవిడ్, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా 20 మందితో ఓ హోటల్‌లో మీటింగ్ పెట్టారని.. స్థానిక ఎస్సై ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఈ కేసులో సంగం డైరీ కంపెనీ సెక్రటరీ సందీప్‌ను విచారిస్తున్నారు పోలీసులు. అయితే 12 మందితోనే సమావేశం పెట్టుకున్నామని చెబుతోంది సంగ యాజమాన్యం.


Show Full Article
Print Article
Next Story
More Stories