సీఎం జగన్ను కలిసిన ఏపీ నూతన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

X
Highlights
ఏపీకి కొత్తగా నియామకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు....
admin23 Dec 2020 7:23 AM GMT
ఏపీకి కొత్తగా నియామకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్తో కలిసి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం ఈ నెల 31న ముగియనుండగా.. అదేరోజు నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టనున్నారు ఆదిత్యనాథ్ దాస్.
Web TitleAndhra pradesh new chief secretary adityanathdass meets chief minister ys jagan
Next Story