జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. భూముల విక్రయానికి రంగం సిద్ధం

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. భూముల విక్రయానికి రంగం సిద్ధం
x
YS Jagan (File Photo)
Highlights

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్ల భూముల అమ్మకాలకు సిద్ధమైంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్ల భూముల అమ్మకాలకు సిద్ధమైంది. నవరత్నాల, నాడు - నేడు ప్రభుత్వ పథకాలకు కోసం భూములు వేలం వేయాలని నిర్ణయించారు. తొలి విడతలో విశాఖ, గుంటూరులో తొమ్మిది చోట్ల భూముల విక్రయించనున్నారు.

విశాఖలో ఆరు చోట్ల,గుంటూరులో మూడు చోట్ల ఈ ఆక్షన్ ద్వారా అమ్మకాలు చేపట్టనున్నారు. ఈ నెల 29న ఈ ఆక్షన్ ద్వారా వేలం ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు అభివృద్ధి చేసిన భూముల విక్రయానికి బిల్డ్ ఏపీ మిషన్‌ కార్యాచరణ రూపొందించింది. 2004వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయినప్పుడు కూడా ఇలాగే ప్రభుత్వ భూములను వేలం వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories