Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Government is a key Decision | AP News Today
x

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Highlights

Andhra Pradesh: ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు

Andhra Pradesh: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు వెళ్లనున్నారు. సీఎం జగన్ సూచనలతో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు హంగేరీ, పోలాండ్‌కు వెళ్లనున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్.

Show Full Article
Print Article
Next Story
More Stories