నరసరావుపేటలో గోపూజా కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్

X
Highlights
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు గుంటూరు జిల్లా నరసరావుపేట రానున్నారు.
K V D Varma15 Jan 2021 1:40 AM GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు గుంటూరు జిల్లా నరసరావుపేట రానున్నారు. ఇక్కడ మునిసిపల్ స్టేడియంలో జరిగే గోపూజా మహోత్సవంలో ఆయన పాల్గొంటారు. టీటీడీ, దేవాదాయశాఖ సంయుక్తంగా రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో కనుమ పండగను పురస్కరించుకుని గోపూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నరసరావుపేటలో లాంచనంగా ప్రారంభిస్తారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నరసరావుపేట పర్యటన ఇలా..
- ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సిఎం బయలుదేరతారు.
- ఉదయం 11.25 గంటలకు నరసరావుపేట చేరుకుంటారు.
- అక్కడి మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను సీఎం పరిశీలిస్తారు.
- అనంతరం గోపూజలో పాల్గొంటారు.
- మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారు.
Web TitleAndhra Pradesh Chief Minister to visit Narasarao Peta Guntur District for performing Gopuja Today
Next Story
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
శివసేన నేత సంజయ్ రౌత్కు ఈడీ నోటీసులు
28 Jun 2022 2:26 AM GMTకరీంనగర్ జిల్లాలో అందని పాఠ్య పుస్తకాలు
28 Jun 2022 1:45 AM GMTVisakhapatnam: విశాఖలో కరోనా వైరస్ ఉధృతి
28 Jun 2022 1:16 AM GMTఇవాళ తెలంగాణ సీజేగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
28 Jun 2022 1:02 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMT