తిరుమలలో ‘జై అమరావతి నినాదాలు’.. మంత్రి రోజాకు నిరసన సెగ

Amaravati activists Surrounded by Roja in Tirumala Temple
x

తిరుమలలో ‘జై అమరావతి నినాదాలు’.. మంత్రి రోజాకు నిరసన సెగ

Highlights

Roja: శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడ నుంచి వెళ్లిపోయిన రోజా

Roja: శ్రీవారి ఆలయంలో మంత్రి రోజా ముందు జై అమరావతి నినాదాలు హోరెత్తాయి. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి రోజాను శ్రీవారి సేవకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జై అమరావతి అంటూ నినదించాలని కోరారు. దాంతో శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు రోజా.

Show Full Article
Print Article
Next Story
More Stories