Andhra Pradesh: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏసీబీ అధికారుల సోదాలు

X
విజయవాడ దేవస్థానం (ఫోటో ది హన్స్ ఇండియా)
Highlights
Andhra Pradesh: టెండర్ల ప్రక్రియలో వస్తున్న అనేక ఆరోపణలు * చీరల కౌంటర్లు, టికెట్ల కౌంటర్లు, పరిపాలన విభాగంలో సోదాలు
Sandeep Eggoju18 Feb 2021 11:53 AM GMT
Andhra Pradesh: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. ప్రసాదాల తయారీ, చీరల కౌంటర్లు, టిక్కెట్ల కౌంటర్స్, పరిపాలన విభాగం, స్టోర్స్ ఇలా ఏ ఒక్క విభాగాన్ని వదిలిపెట్టకుండా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి క్షుణ్ణంగా రికార్డులను పరిశీలిస్తున్నారు.
ఒక్కో టీంలో విజిలెన్స్ అధికారులు, ఫుడ్ కంట్రోల్ బోర్డు సిబ్బంది ఉన్నారు. ఈ తనిఖీల్లో అధికారులు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఏసీబీ అధికారులు వచ్చిన సమయంలో ఈవో సురేష్ బాబు అందుబాటులో లేరు టెండర్ల ప్రక్రియలో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
Web TitleACB officials Ride in Vijayawada Temple
Next Story
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
హైదరాబాద్ నగర శివారులో రేవ్ పార్టీ భగ్నం
28 Jun 2022 3:57 AM GMTRythu Bandhu: ఇవాళ్టి నుంచి తెలంగాణలో రైతుబంధు పంపిణీ
28 Jun 2022 3:41 AM GMTసుబ్బారావు బెయిల్ పిటిషన్పై నేడు కోర్టులో విచారణ
28 Jun 2022 3:04 AM GMTశివసేన నేత సంజయ్ రౌత్కు ఈడీ నోటీసులు
28 Jun 2022 2:26 AM GMTకరీంనగర్ జిల్లాలో అందని పాఠ్య పుస్తకాలు
28 Jun 2022 1:45 AM GMT