పల్నాడు జిల్లాలో దారుణం.. ఆస్తి గొడవల్లో ముగ్గురిని హత్య చేసిన దుండగుడు

A Man Killed His Relatives Members For Property
x

పల్నాడు జిల్లాలో దారుణం.. ఆస్తి గొడవల్లో ముగ్గురిని హత్య చేసిన దుండగుడు

Highlights

Palnadu: చిన్నమ్మ, ఆమె ఇద్దరు పిల్లలను నరికి చంపిన బంధువు

Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి గొడవల్లో దుండగులు ముగ్గురిని హత్య చేశారు. సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్లలో ఈ దారుణం చోటు చేసుకుంది. చిన్నమ్మ, ఆమె ఇద్దరు పిల్లలను సమీప బంధువు నరికి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యా్ప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories