Mukesh Kumar Menna: ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు

81.86 Percent Polling In AP Says Mukesh Kumar Menna
x

Mukesh Kumar Menna: ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు 

Highlights

Mukesh Kumar Menna: ప్రకాశం జిల్లాలో అత్యధికం, విశాఖలో అత్యల్పం

Mukesh Kumar Menna: ఆంధ్రప్రదేశ్‌లో 81.86 శాతం పోలింగ్ నమోదు అయిందిని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. జిల్లాల వారీగా అత్యధికంగా ప్రకాశంలో... అత్యల్పంగా విశాఖలో ఓట్లు పోలయ్యాయని తెలిపారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే... దర్శిలో అత్యధికంగా, తిరుపతిలో అత్యల్పంగా పోలింగ్ నమోదైనట్లు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories