ఏపీలో 70 ఉల్లి ట్రేడర్స్ పై విజిలెన్స్ దాడులు

ఏపీలో 70 ఉల్లి ట్రేడర్స్ పై విజిలెన్స్ దాడులు
x
Highlights

ఏపీలో 70 మంది ఆనియన్స్ ట్రేడర్లపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో 47 మంది ట్రేడర్లు అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించినట్టు సమాచారం. 10...

ఏపీలో 70 మంది ఆనియన్స్ ట్రేడర్లపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో 47 మంది ట్రేడర్లు అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించినట్టు సమాచారం. 10 మంది ట్రేడర్లపై కేసులు నమోదు చేశారు. కొందరు అగ్రికల్చర్ మార్కెటింగ్ ఫీజు ఎగవేశారని.. మరికొందరు అక్రమంగా ఉల్లిని నిల్వ ఉంచినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దాంతో 27 లక్షల విలువ చేసే 603 క్వింటాళ్ళ ఉల్లిపాయలు స్వాధీనం చేసుకున్న అధిఅక్రూలు.. 37 మంది ట్రేడర్లకు జరిమానా విధించి... నోటీసులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ నెలాఖరు వరుకు హోల్ సేల్ వ్యాపారులు.. 50 మెట్రిక్ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వ ఉంచాలని అధికారులు హెచ్చరించారు. ఈ దాడులు ఆగేలా కనిపించడం లేదు. ఉల్లి కొరత నేపథ్యంలో కొందరు వ్యాపారాలు సిండికేటే అయి ఇలా చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories