30మందితో వైసీపీ అధికార ప్రతినిధుల జాబితా విడుదల

30మందితో వైసీపీ అధికార ప్రతినిధుల జాబితా విడుదల
x
Highlights

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 30మంది సభ్యులతో అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు,

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 30మంది సభ్యులతో అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఈ ముప్పైమందిని అధికార ప్రతినిధులుగా ప్రకటిస్తూ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్‌, ఎంపీ విజయ సాయిరెడ్డి శనివారం ఓ లేఖ విడుదల చేశారు. ఇందులో 90 శాతం ఎమ్మెల్యేలకు అవకాశం దక్కింది. అలాగే యువనేతలు నాగార్జున యాదవ్, కొండా రాజీవ్ గాంధీ లకు కూడా చోటు దక్కింది. వీరిలో కనుమూరు రవిచంద్రారెడ్డి జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగనున్నారు.

1. ఉండవల్లి శ్రీదేవి

2. మేరుగ నాగార్జున

3. తెల్లం బాలరాజు

4. రాజన్న దొర

5. విడదల రజని

6. ధర్మాన ప్రసాదరావు

7. కె.పార్థసారథి

8. జోగి రమేష్‌

9. సిదిరి అప్పలరాజు

10. అదీప్‌ రాజ్‌

11. మహ్మద్‌ ఇక్బాల్‌

12. అంబటి రాంబాబు

13. గుడివాడ అమర్నాథ్‌

14. కిలారు రోశయ్య

15. జక్కంపూడి రాజా

16. అబ్బయ్య చౌదరి

17. మల్లాది విష్ణు

18. కాకాని గోవర్థనరెడ్డి

19. జి.శ్రీకాంత్‌ రెడ్డి

20. భూమన కరుణాకర్‌ రెడ్డి

21. ఆనం రామనారాయణ రెడ్డి

22. బత్తుల బ్రహ్మానందరెడ్డి

23. నారమల్లి పద్మజ

24. కాకమాను రాజశేఖర్‌

25. అంకంరెడ్డి నారాయణ మూర్తి

26. నాగార్జున యాదవ్‌

27. రాజీవ్‌ గాంధీ

28. కె.రవిచంద్రారెడ్డి

29. ఈదా రాజశేఖర్‌ రెడ్డి

30. పి.శివ శంకర్‌ రెడ్డి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories