Parvathipuram: హృదయ విదారకం.. కుక్కల దాడిలో  27 మేక పిల్లలు మృతి

27 Goat Kids Killed in Dog Attack
x

Parvathipuram: హృదయ విదారకం.. కుక్కల దాడిలో  27 మేక పిల్లలు మృతి 

Highlights

Parvathipuram: నెలరోజుల క్రితం పుట్టిన మేకపిల్లలపై దాడి

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం మూడో వార్డు గుమడాంలో కుక్కల స్వైరవిహారం చేశాయి. కుక్కలు గుంపుగా వచ్చి సాలలో ఉన్న నెలరోజుల క్రితం పుట్టిన మేకపిల్లలపై దాడి చేశాయి. కుక్కల దాడిలో 27 మేక పిల్లలు మృతి చెందాయి. సాలూరు పురపాలికలో ఏ వీధిలో చూసినా కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ఉండటం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories