విజయవాడ మీదుగా వెళ్లే 24 రైళ్ల రద్దు

విజయవాడ మీదుగా వెళ్లే 24 రైళ్ల రద్దు
x
Highlights

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ నుండి వెళ్లే అనేక రైళ్లను రద్దు చేసింది విజయవాడ రైల్వే....

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ నుండి వెళ్లే అనేక రైళ్లను రద్దు చేసింది విజయవాడ రైల్వే. ఆదివారం సాయంత్రం హౌరా నుంచి విజయవాడ వెళ్లే 24 రైళ్లు రద్దయ్యాయి. రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.. 12840 (చెన్నై-హౌరా), 12842 (చెన్నై-హౌరా), 12864 (యశ్వంత్‌పూర్-హౌరా), 20889 (హౌరా-తిరుపతి), 22877 (హౌరా-ఎర్నాకులం), 12841 (హౌరా-చెన్నై), 12245 (హౌరా-యశ్వంత్‌పూర్) 18645 (హౌరా - హైదరాబాద్), 20890 (తిరుపతి - హౌరా హమ్సాఫర్), 22878 (ఎర్నాకుళం - హౌరా), 12246 (యశ్వంత్‌పూర్ - హౌరా), 18646 (హైదరాబాద్ - హౌరా),

22852 (మంగళూరు - 125), 22502 (న్యూ టిన్సుకియా - బెంగాల్) , 06010 పాండిచ్చేరి - సాంట్రాచి, 18048 (వాస్కోడిగామ-హౌరా), 22812 (మైసూర్-హౌరా). అదేవిధంగా, 12666 (కన్యాకుమారి-హౌరా), 12253 (యశ్వంత్‌పూర్-భాగల్పూర్), 02842 (చెన్నై-సాంట్రాగచి స్పెషల్) మరియు 12704 (సికింద్రాబాద్-హౌరా) ఎక్స్‌ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. కాగా, 22641 (త్రివేండ్రం-షాలిమార్), 22832 సత్యసాయి ప్రశాంతి నిలయం-హౌరా ఎక్స్‌ప్రెస్, 12863 (హౌరా-యశ్వంత్‌పూర్) రైళ్లను మళ్లించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక సమాచార కేంద్రాన్ని కూదా రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories