Gannavaram: గన్నవరం పీఎస్‌లోనే పట్టాభి సహా 16మంది టీడీపీ నేతలు

16 TDP Leaders Including Pattabhi In Gannavaram PS
x

Gannavaram: గన్నవరం పీఎస్‌లోనే పట్టాభి సహా 16మంది టీడీపీ నేతలు

Highlights

Gannavaram: కాసేపట్లో టీడీపీ నేతల్ని కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

Gannavaram: గన్నవరం పీఎస్‌లోనే పట్టాభి సహా 16మంది టీడీపీ నేతలు ఉన్నారు. కాసేపట్లో టీడీపీ నేతల్ని పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. కొల్లు రవీంద్రను చిల్లకల్లు వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ తరలిస్తున్నారు. మొత్తంగా గన్నవరం పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు.

దాడులు ప్రతి దాడులతో గన్నవరం అట్టుడుకింది. వంశీ అనుచరులు, టీడీపీ నేతల దాడుల్లో పలు కార్లు దగ్ధమయ్యాయి. నియోజకవర్గంలో వంశీ అల్లర్లు ప్రేరేపిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా బయటి వ్యక్తులకు నియోజకవర్గంలో పనేంటని వల్లభనేని వంశీ ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories