Road Accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. 13 మంది ఏపీ వాసులు మృతి

13 AP People Died in Road Accident in Karnataka
x

Road Accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. 13 మంది ఏపీ వాసులు మృతి

Highlights

Road Accident: మృతులు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల వాసులుగా గుర్తింపు

Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని సుమో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని సమీప పల్లెలకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు బెంగళూరులో పనులకు వెళ్లే కూలీలుగా తెలుస్తోంది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories