కేంద్ర మంత్రికి లేఖ రాసిన చంద్రబాబు

కేంద్ర మంత్రికి లేఖ రాసిన చంద్రబాబు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. అందులో దేశ ఆర్ధికమాంద్యంను దృష్టిలో...

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. అందులో దేశ ఆర్ధికమాంద్యంను దృష్టిలో ఉంచుకొని కేంద్రం తీసుకున్న నిర్ణయం బాగుందని పేర్కొన్నారు. ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. ఇలాంటి సంస్కరణలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతాయన్నారు. అయితే తెలుగు ప్రజల సెంటిమెంట్ అయిన ఆంధ్రాబ్యాంకును విలీనాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఈ విషయంపై పునరాలోచించాల్సిందిగా.. ఒకవేళ విలీనం అనివార్యం అయితే.. ఆంధ్రా బ్యాంక్‌ పేరునే కొనసాగించాలని కోరుతున్నట్లు లేఖలో కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories