బస్సు ప్రయాణిస్తుండగా ఊడిన టైర్లు

Update: 2019-02-09 03:12 GMT

హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సుకు తృటిలో పెనుప్రమాదం ప్రమాదం తప్పింది. లింగంపల్లి నుంచి విజయవాడ బయలుదేరిన సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు…మాసాపేటకు దగ్గరకు రాగానే టైర్లు ఊడిపోయాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును సడన్ బ్రేకు వేశాడు. దాంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు చిన్న చిన్న గాయాలు మినహా ఎవరికీ ఏమి కాలేదు. దాంతో అందరూఊపిరి పీల్చుకున్నారు. బస్సు నిలిచిపోవడంతో రాత్రి గంటల తరబడి పడిగాపులు కాశారు ప్రయాణికులు. చివరకు మరో బస్సు రావడంతో వారంతా అందులో బయలుదేరారు.

Similar News