వరంగల్ అర్బన్ జిల్లా పెంచికలపేట వద్ద రోడ్డు ప్రమాదం

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట క్రాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2020-02-16 04:21 GMT

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట క్రాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు రిటైర్డ్ సీఐ విజయ్ కుమార్‌గా గుర్తించారు.

తల్లి అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News